వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం గుట్టకిందపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాల గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సురేశ్బాబు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పటికే ఏ పాలిటెక్నిక్ కళాశాలలోనూ ప్రవేశం పొంది ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

