Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలుష్యంపై నిఘాకు పారిశ్రామిక వాడల్లో సెన్సార్లు

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 05, 2026 1:26 PM సంగారెడ్డితెలంగాణ
కాలుష్యంపై నిఘాకు పారిశ్రామిక వాడల్లో సెన్సార్లు - Udayam Digital
వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పీసీబీ జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సెన్సార్లు ఏర్పాటు చేసింది. గాలి నాణ్యత వివరాలను ఈ పరికరాలు డేటా రూపంలో అందిస్తాయి. కాలుష్య స్థాయి పరిమితి దాటితే పీసీబీని అప్రమత్తం చేస్తాయి. సెన్సార్‌ ఆధారంగా కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని ప్రారంభించారు.

Comments

G
Loading comments...