Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 11:01 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
36 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు - Udayam
దేవరాపల్లి బండారువారి వీధిలో ఈనెల 4న జరిగిన చోరీ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించి ముగ్గురు నిందితులను శుక్రవారం పట్టుకున్నారు. బీరువా పగులగొట్టి 3 తులాలకు పైగా బంగారం, 30 తులాల వెండి, రూ.6 వేల నగదు దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. దాచిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచారు.

Comments

G
Loading comments...