Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి బ్యాచ్‌తో పోలీసుల సత్సంబంధాలు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 4:02 PM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
గంజాయి బ్యాచ్‌తో పోలీసుల సత్సంబంధాలు - Udayam
బాలానగర్‌లో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు అన్నదమ్ముల ఇంటిపై ఈగల్‌ టీమ్‌ దాడి చేసింది. నిందితులు కుక్కలను వదిలి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసినట్లు సమాచారం. విచారణలో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, తనిఖీల సమాచారాన్ని ముందుగానే చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలు చేసిన 203 మందిలో 72 మందికి డ్రగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.

Comments

G
Loading comments...