వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేసినట్లు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 14న ప్రభుత్వ సెలవు కావడంతో పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని అడిషనల్ ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

