Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో 25న కొత్త జడ్పీ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:15 PM పల్నాడు General
పల్నాడులో 25న కొత్త జడ్పీ ప్రారంభం - Udayam
పల్నాడులో కొత్త జిల్లా పరిషత్‌ కార్యకలాపాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈనెల 24న ముగియనుండగా, మరుసటి రోజు నుంచి కొత్త జిల్లా పరిషత్‌ ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులకు ఆమోదం లభించింది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు ఉండగా, ఉమ్మడి గుంటూరు మూడు జిల్లాలుగా విడిపోయిన తర్వాత అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా పల్నాడు అవతరించింది.

Comments

G
Loading comments...