Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు పాఠశాలలో నాణ్యతా లోపం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:49 AM చిత్తూరుGeneral
పలమనేరు పాఠశాలలో నాణ్యతా లోపం - Udayam
చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కృష్ణకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులకు కుళ్లిన గుడ్లు పెడుతున్నట్లు గుర్తించారు. ట్యాంకులో పాచిపట్టిన నీటిని పరిశీలించి ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు.

Comments

G
Loading comments...