వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఎల్సీ ఇండియాలో వివిధ విభాగాల్లో 1235 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
జులై 29న ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియకు ఆగస్టు 11 చివరి తేదీగా ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
