Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలపై సోషల్ మీడియా నిషేధం

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:46 AM అంతర్జాతీయంGeneral
పిల్లలపై సోషల్ మీడియా నిషేధం - Udayam
పదమూడేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా 27 ఐరోపా దేశాల కూటమి సిద్ధమవుతోంది. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఈ ప్రతిపాదనలు వెల్లడించగా, టీనేజర్లకు కూడా పరిమితులు వర్తిస్తాయి.

Comments

G
Loading comments...