Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీ.సీ.పల్లిలో రేపు వైసీపీ నేతల భేటీ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:23 PM ప్రకాశం General
పీ.సీ.పల్లిలో రేపు వైసీపీ నేతల భేటీ - Udayam
పీ.సీ.పల్లి మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు జరుగుతుందని జడ్పీటీసీ లక్ష్మీకాంతం తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పాల్గొంటారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వైసీపీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...