వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి కొన్న అంజన్న పీజీ సెట్ లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించారని ల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ తెలిపారు. అంజన్న ఇటీవల కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీ సెట్ లో ఎంఎస్సీ జువాలజీ పరీక్షను రాశారు
అందులో ఆయనకు 71 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకులో నిలిచారన్నారు. అంజన్నను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
Comments
Loading comments...

