వార్తలకు తిరిగి వెళ్లండి
పీజిఆర్ఎస్ లో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ కు, అధికారులకు అందించారు. వీటిని నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...