వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెం మండలం రేగళ్ల పంచాయతీ పరిధిలోని మద్దెలగూడెంలో రైతు బీజ్జా ప్రశాంత్కు చెందిన పాడి ఆవు పిడుగుపాటుకు మృతి చెందింది. దీని విలువ సుమారు రూ.50 వేలని రైతు తెలిపారు.
పాడి ఆవే తన జీవనాధారమని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిరణ్తో పాటు పలువురు ఘటనను పరిశీలించారు.
Comments
Loading comments...

