వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకూరపాడులో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి ఓ గర్భిణీ ఆవు అక్కడికక్కడే మృతి చెందింది.
మరికొద్ది రోజుల్లో ఈనుతాదనగా పిడుగుపాటుకు బలికావడంతో ఆవు యజమానురాలు అచ్చమ్మ తీవ్ర ఆవేదన చెందుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై సమాచారం అందుకున్న వీఆర్వో వెంటనే అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

