వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం బుడార్సింగి పంచాయతీలో ఆదివారం సాయంత్రం పిడుగులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
పిడుగుపాటుకు పెడంగోకు చెందిన సోముద్రి (45), పాతకోటకు చెందిన సవర జోర (44) మృతి చెందారు. మరో ముగ్గురిని 108లో హరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

