Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యలపై పోరాటాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 17, 2026 5:13 PM నిర్మల్General
పిడిఎస్ యు ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యలపై పోరాటాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో పిడిఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పలు విషయాల పట్ల వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వినియోగం రోజు రోజు కూ పెరుగుతున్న నేపథ్యంలో, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించినా అది విద్యార్థులు, చిరు వ్యాపారులు, కార్మికులు, సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారంగా మారుతుందని నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...