వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకుల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు చేశారు. D-Mart, మిల్క్ సెంటర్లలో పనీర్ నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు.
మరోవైపు తణుకు KFCలో వంటనూనె TPC రీడింగ్ 38గా రాగా.. నిర్ణీత పరిమితి 25 కంటే ఎక్కువగా ఉండటంతో కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ASR రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

