వార్తలకు తిరిగి వెళ్లండి

కరివేముల గ్రామానికి చెందిన 78 ఏళ్ల పెద్దక్క కర్నూలు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆమెకు అందాల్సిన పింఛన్ను సచివాలయ ఉద్యోగి ఆస్పత్రికే వెళ్లి అందజేశారు.
దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించి వృద్ధురాలి వేలిముద్ర తీసుకున్న ఉద్యోగి, పింఛన్ నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సేవాభావాన్ని స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...
