Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ బిల్లులు ఉంటే పార్టీ ఆఫీస్‌కు రండి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 3:01 PM అమరావతిGeneral
2014-19 టీడీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉంటే పార్టీ కార్యాలయానికి రావాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. నీరు-చెట్టు పనుల బిల్లుల్లో 99 శాతం క్లియర్ చేశామని తెలిపారు. ఇంకా ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉంటే వాటిని క్లియర్ చేయిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...