Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేద విద్యార్థినికి రూ.25 వేల సాయం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:23 PM వరంగల్General
పేద విద్యార్థినికి రూ.25 వేల సాయం - Udayam
ఆర్థిక ఇబ్బందులతో MBBS చదువును కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థినికి పెట్రోల్‌ పంప్‌ యాజమాన్యం, సిబ్బంది రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. పెట్రోల్‌ పంప్‌ యాజమాన్యం పాములపర్తి సాయి స్వరూప్‌, సిరివోలు సాహితీతోపాటు సిబ్బంది కలిసి ఈ సాయం అందించారు. విద్యార్థినికి అండగా నిలిచారు.

Comments

G
Loading comments...