Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదో తరగతి విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందజేత

Super Admin Jul 27, 2026 11:50 AM మంచిర్యాలతెలంగాణ
పదో తరగతి విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందజేత - Udayam Digital
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...