Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌష్టికాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యం

Follow Udayam on Google
p.g.murthy Sep 19, 2026 4:52 PM మంచిర్యాలGeneral
పౌష్టికాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యం - Udayam
పౌష్టికాహారంతోనే రక్తహీనత నివారణ సాధ్యమవుతుందని జన్నారం మండలంలోని బంగారి తండా సర్పంచ్ నిర్మల, ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి సూచించారు. శనివారం బంగారి తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం ఉత్సవాలలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాధితులు, చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. పోషక విలువలు ఉన్న బలమైన ఆహారానికి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉన్నారు.

Comments

G
Loading comments...