Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై తల్లిదండ్రుల ఆరోపణలు

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:02 PM మహబూబాబాద్ General
విద్యార్థి ఆత్మహత్యాయత్నంపై తల్లిదండ్రుల ఆరోపణలు - Udayam
తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి శనివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వార్డెన్ వెంకన్న వేధింపులే ఘటనకు కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చెప్పి ఇబ్బంది పెట్టేవాడని, కొట్టేవాడని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...