వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐఎఫ్ఎంఎస్ ద్వారా పేపర్లెస్ బిల్లుల విధానం అమల్లోకి వస్తుందని నిర్మల్ జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు. ప్రభుత్వ శాఖల డీడీఓలు బిల్లులను ఆన్లైన్లో డిజిటల్ సంతకాలతో సమర్పించాలని సూచించారు.
ఇకపై ట్రెజరీ కార్యాలయాల్లో హార్డ్కాపీ బిల్లులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
