వార్తలకు తిరిగి వెళ్లండి

అన్ని విమానయాన సంస్థల పైలట్లకు డ్రగ్ పరీక్షలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. వచ్చే ఏడాది జులైలోగా పరీక్షలను పూర్తి చేయాలని సూచించింది.
కొత్త నిబంధనల ముసాయిదాను ఈ నెలాఖరులోగా ఖరారు చేసే అవకాశం ఉందని మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

