Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైలట్లందరికీ డ్రగ్‌ పరీక్షలు.. జులైలోగా పూర్తి చేయా

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 7:02 PM జాతీయంGeneral
పైలట్లందరికీ డ్రగ్‌ పరీక్షలు.. జులైలోగా పూర్తి చేయా - Udayam
అన్ని విమానయాన సంస్థల పైలట్లకు డ్రగ్‌ పరీక్షలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. వచ్చే ఏడాది జులైలోగా పరీక్షలను పూర్తి చేయాలని సూచించింది. కొత్త నిబంధనల ముసాయిదాను ఈ నెలాఖరులోగా ఖరారు చేసే అవకాశం ఉందని మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...