వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 25న ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు-2026 పోటీలు నిర్వహించనున్నట్లు సెట్విజ్ సీఈఓ అప్పలనాయుడు తెలిపారు. 15–29 ఏళ్ల యువత అర్హులు.
జానపద నృత్యం, గీతాలు, వీధి నాటకం, కవిత్వం, పెయింటింగ్ పోటీలు ఉంటాయి. పాల్గొనేవారు ఆధార్, వయస్సు, ఫొటోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

