వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు 28,445 పేద కుటుంబాలకు ఇంటి హక్కు పట్టాలు, కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేశారు.
11 మండలాల్లో 399 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఈ భూముల విలువ రూ.8,874 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది
Comments
Loading comments...

