Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గెలిచే సీట్లపైనే దృష్టి పెట్టాలి: నాదెండ్ల మనోహర్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:48 PM అమరావతిGeneral
జనసేన కార్యకర్తలు 60, 120 సీట్లు తీసుకోవాలనే ఆలోచన చేయకుండా.. గెలిచే స్థానాలపైనే దృష్టి పెట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని జనసైనికులకు హితవు పలికారు.

Comments

G
Loading comments...