వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 28 జిల్లాల్లో 513 మండలాల్లో కరువు పరిస్థితులున్నాయని తెలిపారు.
పంట నష్టంపై ఈ నెల 24లోగా నివేదికలు ఇవ్వాలని సూచించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

