వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో సివిల్ జడ్జి చందక హరిప్రియ ఆధ్వర్యంలో 30 కేసులు రాజీ మార్గం ద్వారా మరియూ 575 కేసులు అడ్మిషన్ ద్వారా పరిష్కరించా బడ్డాయి
ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా కక్షిదారుల సమయం మరియూ డబ్బు ఆదా అవుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

