వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మానవ అవయవంలాంటిది కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజవర్దన్ అక్కడికి చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు నిర్ధారించినట్లు ఎస్ఐ తెలిపారు, అది పసికందుకు చెందినది కాదని, జంతువు అవయవమని. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.
Comments
Loading comments...

