Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి:బీజేపీ

Follow Udayam Digital on Google
dasari naveen kumar Jul 29, 2026 5:35 PM వికారాబాద్తెలంగాణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి:బీజేపీ - Udayam Digital
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కుల్కచర్ల మండలంలోని ఇప్పపల్లి, రాంపూర్, కుసుమసముద్రం గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరిగింది. పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ మారుతి కిరణ్, మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ నాయకత్వంలో BLO, BLA-2లతో కలిసి జాబితాను పరిశీలించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...