వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వారిలో పలువురు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
కేంద్ర కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు సహా ఇద్దరి ఆచూకీ 10 నెలలుగా తెలియడం లేదన్నారు. వారు ఎక్కడున్నా లొంగిపోవాలని, చట్టపరంగా సహకరిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

