వార్తలకు తిరిగి వెళ్లండి

భారత న్యూ-ఏజ్ ఎకానమీ 2030-31 నాటికి మూడు రెట్లు పెరిగి 300 బి.డాలర్లకు చేరొచ్చని రెడ్సీర్ నివేదిక పేర్కొంది.
2025-26లో ఆదాయం 100 బి.డాలర్లకు చేరిన ఈ రంగంలో వినియోగ రంగాల వాటా 150 బి.డాలర్లకు పెరగనుంది. టీఎంటీ, ఏఐ, అధునాతన తయారీ 26% వృద్ధి చెందనున్నాయి.
Comments
Loading comments...

