వార్తలకు తిరిగి వెళ్లండి

జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల అర్హులైన విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని విద్యార్థులు చివరి రోజు కావడంతో ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

