వార్తలకు తిరిగి వెళ్లండి

సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని ప్రిన్సిపాల్ బేతనస్వామి తెలిపారు.
ఆగస్టు 11, 12 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నవోదయ ప్రవేశ పరీక్ష నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు.అర్హులైన విద్యార్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

