Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌లో బంగ్లా ప్రధాని భారత్ పర్యటన?

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:07 PM అంతర్జాతీయంGeneral
నవంబర్‌లో బంగ్లా ప్రధాని భారత్ పర్యటన? - Udayam
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్‌ రహ్మాన్ నవంబర్‌లో న్యూఢిల్లీలో పర్యటించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు తేదీలను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Comments

G
Loading comments...