Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీపేట్ ఈతకు వెళ్లి యువకుడి దుర్మరణం

Follow Udayam on Google
raju Sep 20, 2026 5:01 PM నిజామాబాద్General
నవీపేట్ ఈతకు వెళ్లి యువకుడి దుర్మరణం - Udayam
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆశానగర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాంపాండ్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు మృతి చెందాడు. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...