వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని 11 వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు నాయకులు శనివారం ప్రారంభించారు.
లో వోల్టేజ్ సమస్య ఉండడంతో నిధులు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ చైర్మన్ బేగం పేర్కొన్నారు. కార్యక్రమంలో సెస్ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

