వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండలం భాకాపూర్ గ్రామంలో నూతన నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు
స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తాం అన్ని అన్నారు
Comments
Loading comments...

