వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత పట్టణంలో నూతన ఈద్గా నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాల్కట్ట కు చెందిన అబూ తురాబ్ షా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సదర్ ఆరిఫ్, ఇమ్రాన్, సయ్యద్, సమీర్, అల్తాఫ్, అయుబ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

