వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం మాముడూరు గ్రామంలో రూ.2 కోట్ల 38 లక్షల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. రవాణా సౌకర్యం ఈ నూతన రోడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆదేశించారు.
Comments
Loading comments...

