వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 108 కొబ్బరికాయలు కొట్టి, అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, పీలా గోవింద్, ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

