Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSUI నేత అరుణకు మంత్రి అభినందనలు

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 5:33 PM మహబూబ్‌నగర్General
NSUI నేత అరుణకు మంత్రి అభినందనలు - Udayam
ఇటీవల NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాచాల గ్రామానికి చెందిన బ్యారం అరుణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు. అరుణకు మంత్రి, ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేసి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...