వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం ఎదుట మెయిన్ రోడ్డుపై దెబ్బతిన్న మంచినీటి పైపులైన్ నుంచి తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా కొనసాగుతున్న లీకేజీని గుర్తించిన మున్సిపల్ తాగునీటి విభాగం సిబ్బంది శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.
పైపులైన్కు మరమ్మతులు చేపట్టి లీకేజీని అరికట్టడంతో పాటు నీటి వృథాను నిలువరించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

