వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ఎస్సీ కాలనీలో ఈరోజు తెల్లవారు జామున నుండి పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.50 మంది పోలీసులతో పాటు ఈగల్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ పాల్గొన్నారు.
8 అనుమానిత ఇళ్లు, ఓ పాత NDPS కేసు నిందితుడు, 5 మంది రౌడీ షీటర్లు/సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు అలాగే 31 బైక్లు ఓ ఆటోను పరిశీ లించారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

