Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షల ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 10:16 AM ఆసిఫాబాద్General
లక్షల ఓటర్లకు నోటీసులు - Udayam
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అనామలీస్, అన్‌మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసుల జారీ ప్రారంభమైంది. ఆసిఫాబాద్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో 1,05,892 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 40,050 నోటీసులు సిద్ధం చేశారు. ఈ నెల 27న అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ముసాయిదా జాబితాలోని ఓటరు వివరాలను బీఎల్‌వోలు చదివి వినిపించనున్నారు.

Comments

G
Loading comments...