వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ, సంతాప సభలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. ఈ కార్యక్రమాలు సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలో ఇవాళ జరగనున్నాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాప సభలో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

