Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ విద్యార్థులు అంతర్జాతీయ లగోరి పోటీలకు ఎంపిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 12, 2026 7:30 AM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ విద్యార్థులు అంతర్జాతీయ లగోరి పోటీలకు ఎంపిక - Udayam
నిజామాబాద్‌ జిల్లా అంక్సాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ క్రీడ లగోరిలో సత్తా చాటుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన 13 మంది బాలబాలికలు పాల్గొని ప్రతిభ కనబరిచారు. వీరిలో పదో తరగతి విద్యార్థులు ధనుష్‌, సుశాంత్‌, శ్రుతి, భానుశ్రీ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...