వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే కేటాయించి, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని పట్టణానికి చెందిన మైనారిటీ కౌన్సిలర్లు కోరారు.
ఈ మేరకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ఆదివారం వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

